Saturday, May 11, 2024

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హీరో కార్తికేయ

- Advertisement -
- Advertisement -

Hero Karthikeya who visited Sri Padmavati Ammavaru

 

హైదరాబాద్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం హీరో కార్తికేయ దంపతులు దర్శించుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న హిరో కార్తికేయ దంపతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం సంతోషంగ వుందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ పొన్నాల చంద్ర, ఆవుల అనీల్ కుమార్, జగధీష్, షాదీక్ లు దగ్గరుండి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News