Saturday, May 4, 2024

30ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఎసిపిలకు సన్మానం

- Advertisement -
- Advertisement -
Honor for police who have completed 30 years of service
1991లో ఎస్సైలుగా ఎంపికైన అభ్యర్థులు

హైదరాబాద్: ఎస్సైలుగా 1991లో ఎంపికై ఎసిపిలు, ఎడిసిపిలుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సన్మానం చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి సన్మానం చేశారు. 1991లో 25మంది ఎస్సైలుగా ఎంపికయ్యారు. వారిలో ఎసిపిలుగా, ఎడిసిపిలుగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారిని కమిషనరేట్‌కు పిలిపించి సన్మానం చేశారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, అనిల్‌కుమార్, జాయింట్ సిపి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Honor for police who have completed 30 years of service

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News