Sunday, April 28, 2024

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద..

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. కడెం జలాశయానికి గురువారం 21,100 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి 17, 745వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా ప్రస్తుతం 696.200 అడుగులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News