Sunday, May 5, 2024

ఎపిలో దారుణం: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త..

- Advertisement -
- Advertisement -

Murder

అమరావతి: ఎపిలో గుంటూరు జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. సోమవారం జిల్లాలోని అమరావతిలో షేక్ బాజీ అనే వ్యక్తి భార్య సాధికాపై అనుమానంతో కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం షేక్ బాజీ అక్కడి పారిపోయాడు. స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాధికా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Husband cut her wife neck with knife in Amaravathi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News