Sunday, May 5, 2024

పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధిస్తా: పల్లా

- Advertisement -
- Advertisement -

I will won in MLC Elections said by Palla Rajeswar reddy

 

హైదరాబాద్: పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పల్లా పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు దొంగ పార్టీలేనని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని విరుచుకపడ్డారు. తెలంగాణ అభివృద్ధే మా జెండా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News