Friday, May 10, 2024

39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్..

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd ODI: Ishan Kishan dismissed

కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడు బౌండరీలతో జోరు మీదున్న ఓపెనర్ పృథ్వీ షాను అసరంగా ఔట్ చేసి టీమిండియాకు ఝలక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఈషన్ కిషన్ తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే, భారీ షాట్ కు ప్రయత్నించి ఈషన్ వెనుదిరిగాడు. దీంతో భారత్ 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది.ప్రస్తుతం ధావన్(22), మనీష్ పాండే(0)లు ఆడుతున్నారు.

IND vs SL 2nd ODI: Ishan Kishan dismissed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News