Sunday, April 28, 2024

రెండో వన్డే: ఆరో వికెట్ కోల్పోయిన లంక

- Advertisement -
- Advertisement -

కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా భారత జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్లు ఫెర్నండో(50), మినోద్ భనుక(36)లు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరు ఔటైన తర్వాత వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ఈ దశలో అసలంకా, భారత బౌలర్లలను ధీటుగా ఎదుర్కొంటూ అర్థ శతకం బాదాడు. దీంతో శ్రీలంక 46 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అసలంకా(64), కరుణరత్నె(15)లు ఉన్నారు.

IND vs SL 2nd ODI: Sri Lanka lost 6th Wicket at 194

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News