- Advertisement -
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 23 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రేగ్ ఓవర్టన్ ఒక పరుగు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో డావిడ్ మలాన్(30), ఓలీ పోప్(1) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 191
- Advertisement -