Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 2,34,281 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 234281 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2,34,281 కొత్త కోవిడ్-19 కేసులు, 893 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,52,784 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో 18,84,937 యాక్టివ్ కేసున్నాయి. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది. భారత్ లో ఇప్పటివరకు 1,65,70,60,692 మందికి కోవిడ్ టీకాలు డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News