Friday, April 26, 2024

దేశంలో మరో 3,82,315 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

India reports 382315 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,82,315 కొత్త కోవిడ్-19 కేసులు, 3,780 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,38,439 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148కి చేరాయి. ఇండియాలో ప్రస్తుతం 34,87,229 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,26,188 మంది మృతిచెందారు. కరోనా మహమ్మారి నుంచి 1,69,51,731 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలో 16,04,94,188 మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 మే 4 వరకు 29,48,52,078 నమూనాలను పరీక్షించారు. వీటిలో 15,41,299 నమూనాలను నిన్న పరీక్షించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది.

India reports 382315 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News