Tuesday, April 30, 2024

దేశంలో కొత్తగా 8వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 7992 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 7992 మందికి కరోనా వైరస్ సోకగా.. 398మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.46కోట్లకు చేరుకోగా, 4.75లక్షలకు పైగా మంది బాధితులు మృతి చెందారు. గత 24 గంటల్లో 9265మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.41కోట్లకు పైగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 93,277 యాక్టీవ్ చేసులు ఉన్నాయి. దేశ ప్రజలకు ఇప్పటివరకు 131.99కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 7992 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News