Thursday, May 2, 2024

హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్

- Advertisement -
- Advertisement -

India score 154 runs for 4 wickets

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73 పరుగులకే ప్రధానమైన నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. జోఫ్రా ఆర్చర్, డోమినిక్ బెస్ చెరో రెండు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచారు. ఛటేశ్వరా పూజారా, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ(06), శుభ్‌మన్ గిల్(29), విరాట్ కోహ్లీ(11), అజింక్య రహానే(01) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వరా పూజారా(53), రిషబ్ పంత్(54)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News