Sunday, April 28, 2024

పూజారా ఔట్… భారత్ 36/2

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 70 పరుగులు చేస్తే గెలిచినట్టే కానీ రెండో ఇన్నింగ్స్‌లో టిమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మయాంగ్ అగర్వాల్ ఐదు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఛటేశ్వర పూజారా మూడు పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు తొమ్మిది ఓవర్లలో 36 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(20), అజింక్యరహానే (8) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195

భారత్ తొలి ఇన్నింగ్స్: 326

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 200

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News