Monday, April 29, 2024

రాహుల్ ఔట్… ఇండియా 34/1 (వీడియో)

- Advertisement -
- Advertisement -

India scored 34 runs for one wicket

హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 34 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ 8 పరుగులు చేసి ఓవర్టన్ బౌలింగ్‌లో బయిస్ట్రోకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రోహిత్ శర్మ 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు 320 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇండియా తొలి ఇన్నింగ్స్:78
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 432

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News