Friday, May 3, 2024

ముగిసిన రెండో రోజు ఆట: భారత్ 294/7

- Advertisement -
- Advertisement -

India vs England 4th Test Day 2

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ 294/7. రిషబ్ పంత్ శతకం, సుందర్ అర్ధశతకంతో టీమిండియా ఆదుకున్నారు. ఇప్పటికే భారత్ 89 పరుగుల తొలి ఇన్సింగ్స్ లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పంత్ (101), రోహిత్ (49) పరుగులు చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (60), అక్షర్ పటేల్(11) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ను భారత్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకే కట్టడి చేసింది.

India vs England 4th Test Day 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News