Saturday, May 4, 2024

చెలరేగిన స్టోయినిస్.. బెంగళూరు లక్ష్యం 197

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(42), శిఖర్ ధావన్(32), స్టోయినిస్(53 నాటౌట్), పంత్(37)లు రాణించారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు జట్టుకు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

IPL 2020: DC Sets Up 197 Runs to RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News