Tuesday, May 7, 2024

ఐపిఎల్ 2021: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

- Advertisement -
- Advertisement -

IPL 2021: CSK Lost first Wicket at 4 runs against MI

ఢిల్లీ: ఐపిఎల్ 2021లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్()ను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మోహిన్ అలీ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం చెన్నై జట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లిసెస్(17), మోహిన్ అలీ(26)లు క్రీజులో ఉన్నారు.

IPL 2021: CSK Lost first Wicket at 4 runs against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News