Tuesday, May 7, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో కోల్‌కతా 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెంగళూరు నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా ధాటిగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే శుభమన్ గిల్(21), నితీష్ రాణా(18), రాహుల్ త్రిపాఠి(25), దినేష్ కార్తిక్(02)లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం కోల్ కతా 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ మోర్గాన్(12), షకీబ్ బుల్ హాసన్(03)లు ఉన్నారు.

IPL 2021: KKR lost 4th wicket at 74 against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News