Monday, May 6, 2024

IPL 2023: చెలరేగిన గుజరాత్.. ముంబై లక్ష్యం 208

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ జట్టు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ జట్టు.. గిల్(56), అభినవ్ మనోహర్(42), డేవిడ్ మిల్లర్(46) రాహుల్ తెవాటియా(20 నాటౌట్)లు చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News