Saturday, May 4, 2024

బిసి కమిషన్ సభ్యులను సన్మానించిన మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిసి కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కె.కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసి నాయకులు సిహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్‌లు సన్మానించారు. బిసి కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్ కుమార్, ఉపేంద్ర ఆదివారం మంత్రి, ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Jagadish Reddy honor to BC Commission members

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News