Thursday, May 9, 2024

ప్రభుత్వ పాఠశాల భవనం పై కప్పు కూలి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

GHMC worker dies after receiving covid vaccine 2nd dose

అమరావతి: ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఎపిలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజపాలెం పాఠశాలలో చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఆడుకునేందుకు పలువురు విద్యార్థులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్లారు. ఈ సమయంలో పాఠశాల భవనంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పైకప్పు కూలడంతో విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి విష్ణు మార్కాపురంలోని ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

Student died as school building slab collapsed in Prakasam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News