- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1557 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించాడు. కరోనాతో మరో 18మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.అదే సమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకొని 1213మంది డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 15,179మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
1557 New Corona Cases Reported in AP
- Advertisement -