Friday, April 26, 2024

విద్యుత్ వాహనాల సరఫరా లేదు: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy inaugurated exhibition of electric vehicles

 

హైదరాబాద్: డిమాండ్ తగిన విధంగా విద్యుత్ వాహనాల సరఫరా లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పీపుల్స్ ప్లాజాలో గో ఎలక్ట్రానిక్ వాహనాల రోడ్ షో, ప్రదర్శన చేపట్టారు. విద్యుత్ వాహనాల ప్రదర్శనను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ వాహనాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఛార్జింగ్ పాయింట్‌లు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ఇవ్వాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News