- Advertisement -
న్యూఢిల్లీ: జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ను ఎన్టిఏ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. నాలుగు విడతల్లో మెయిన్ నిర్వహించాలని ఎన్టిఏ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 22 నుంచి 25వరకు జెఇఇ మెయిన్ మొదటి పరీక్ష, మార్చి, ఏప్రిల్, మే నేలల్లో మరో 3 విడుతల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి జనవరి 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుండగా రోజుకు రెండు విడతల్లో ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.
JEE Main 2021 Schedule Release
- Advertisement -