Wednesday, May 22, 2024

అటవీ అమరవీరులకు జోహార్లు : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అడవులను, వన్యప్రాణులను, పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టిన అటవీ అమరులకు జోహార్లు. వారి త్యాగాలు వృథా కానివ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ, అడవులు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ అమరుల దినోత్సవం రోజున నడుం బిగిద్దామనే ప్రతిన బూనాలని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News