Saturday, May 4, 2024

కేరళను వణికిస్తున్న కరోనా

- Advertisement -
- Advertisement -

Kerala reports 12220 new COVID cases

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో  కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 12,220 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 92 మంది కోవిడ్-19తో మృతిచెందారు. తాజాగా కరోనా మహమ్మారి నుంచి 12,502 మంది కోలుకున్నారు. కేరళలో ప్రస్తుతం 1,14,844 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 14,586 మందికి కరోనా కబలించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News