Saturday, April 27, 2024

కెకెఆర్ వర్సెస్ ఆర్‌సిబి మ్యాచ్ వాయిదా

- Advertisement -
- Advertisement -

KKR vs RCB match in Ahmedabad likely to be cancelled

అహ్మదాబాద్‌: ఐపిఎల్-2021కు కరోనా ఎఫెక్ట్ తగిలింది. ఆటగాళ్లకు కరోనా సోకిన కారణంగా సోమవారం జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది. కోల్‌కతా ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది. క్రికెటర్లు వరుణ్, సందీప్ లకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు యాజమాన్యం తెలిపింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సి ఉన్న మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్టు ఐపిఎల్ నిర్వహకులు తెలిపారు.

KKR vs RCB match in Ahmedabad likely to be cancelled

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News