Friday, April 26, 2024

కోహ్లీ అర్ధ శతకం.. భారత్ 288/3

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 98 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 288 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. లైయన్ వేసిన 93వ ఓవర్లో రెండు పరుగులు చేసి అర్ద శతకం పూర్తి చేశాడు. 14 నెలల తరువాత కోహ్లీ అర్ద శతకం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News