Tuesday, May 28, 2024

ఎంపిని కలసిన వడియారం రజక సంఘం నాయకులు

- Advertisement -
- Advertisement -

చేగుంట: చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు నాయకులు మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసారు. ఆదివారం వడియారం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డితో కలసి రజక సంఘం నాయకులు మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలసి రజక సంఘం భవనానికి నిదులు మంజూరి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపి త్వరలో నిదులు రజక సంఘం భవనానికి కేటాయిస్తానని హామి ఇచ్చారు. ఎంపిని కలసిన వారిలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి. రజక సంఘం సభ్యులు యాదగిరి,బాలయ్య, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News