Friday, April 26, 2024

బైక్ ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంకుంది. వైరా రింగ్ రోడ్ సెంటర్ లో ద్విచక్ర వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్ 45, రోజా 40 మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News