Saturday, April 27, 2024

Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న సిట్ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇదివరకే సిట్ అధికారులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈ నెల 24న రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News