Friday, April 26, 2024

కొత్తగూడెం అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్.. మవోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -


భద్రాద్రి కొత్తగూడెంః జిల్లాలో గుండాల మండలంలోని దేవలగూడెం అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మవోయిస్టు మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

Maoist killed in Encounter in Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News