Wednesday, May 15, 2024

యాదాద్రీశుడి దర్శనంలో మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్నారు. గరువారం ఉదయం యాదాద్రి ఆలయం చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయపద్దతిన ఆలయంలోకి స్వాగతించారు. గర్భాలయంలో స్వయంభు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేయగా, ఆలయ అధికారులు ప్రసాదం అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News