- Advertisement -
హైదరాబాద్ : గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ ల ప్రారంభోత్సవం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 19 అంబులెన్స్ లను ప్రగతిభవన్ లో మంత్రి కెటిఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రులు గంగుల కమాలకర్ 02, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి ఒక్కో అంబులెన్స్ చొప్పున అందివ్వగా ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, సంజయ్, జోగు రామన్న, ఎంఎల్ఎసిలు నవీన్ రావు ఇతర నేతలు మొత్తం 19 అంబులెన్స్ లను విరాళంగా అందజేశారు. వీటిని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు వినియోగించనున్నారు.
- Advertisement -