Monday, April 29, 2024

జలదిగ్బంధంలో మోరంచపల్లె గ్రామం.. మరొకరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు మోరాంచపల్లి ఊరు మొత్తం మునిగిపోయింది. వరద ప్రవాహంలో ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు కొట్టుకుపోగా, తాజాగా మరో మహిళ గల్లంతు అయ్యింది. ఇప్పటికే  గ్రామానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్, అధికారులు వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బస్సులను వాటర్ బోట్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎంఎల్ఏ గండ్ర రమణా రెడ్డి, ఎస్ పి కరుణాకర్ అధికారులు మోరాంచ పల్లి గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News