Friday, April 26, 2024

70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్లలో చేసి చూపించాం: హరీష్

- Advertisement -
- Advertisement -

More develop in 6 Years than 70 Years

 

సంగారెడ్డి: ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం కోల్పోయారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో సదాశివ పేటకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో లేదని, భవిష్యత్‌లో రాదన్నారు. సిఎం కెసిఆర్‌పై విశ్వాసంతోనే ప్రతిపక్ష పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి టిఆర్‌ఎస్ ఆరేళ్ల పాలనలో జరిగిందని ప్రశంసించారు. పల్లెలు, పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, సదాశివ పేటలో రూ.32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News