Wednesday, May 15, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 66,199 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 29,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లుగా ఉందని టిటిడి వెల్లడించింది.

Also Read: చోరీకి వచ్చి వంటింట్లో నిద్రపోయిన దొంగ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News