Tuesday, April 30, 2024

శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 77,511 మంది భక్తులు దర్శించుకోగా 26,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారం హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News