Friday, April 26, 2024

బావిలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother daughter commit suicide at Kamareddy

 

తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి తల్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు లింగమని(40), కూతురు శిరీష(18)గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం తాడ్వాయి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News