Sunday, May 5, 2024

సిఎం కెసిఆర్ ను కలిసిన ఎంపి రంజిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం మర్యాద పూర్వకంగా చేవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి కలిశారు. వీరి వెంట రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కూడా వున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కెసిఆర్ పలువురు కేంద్రమంత్రులు కలుస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News