Monday, May 6, 2024

కరోనాతో డిప్యూటీ కమిషనర్ మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహమ్మారి కరోనా వైరస్ సోకి బృహన్ముంబయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్(54) కన్నుమూశారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ముంబయి నీటి సరఫరా విభాగంలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. సిబిఐ డిఐజి అఖిలేష్ సింగ్‌తో పాటుగా గర్భవతిగా ఉన్న ఆయన భార్యకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Mumbai Deputy Commissioner died due to Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News