Sunday, May 5, 2024

సిఎంను కలిసి అభినందనలు తెలిపిన ముస్లిం మత పెద్దలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేడు పలువురు ముస్లిం మత పెద్దలు నాయకులు కలిసి అభినందనలు తెలియచేశారు. డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వచ్చిన ముస్లిం మత పెద్దలు, నాయకులు సిఎంను సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు పలు సూచనలు అందచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, షా-నవాజ్ ఖాసీం తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News