- Advertisement -
విల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఒక రోజు మిగిలుండగానే పది వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో అన్ని వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్లో కివీస్ 348 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు వరకు 191 పరుగులు చేసి ఆలౌటైంది. కివీస్ రెండో ఇన్నింగ్స్లో తొమ్మిది పరుగులు విజయదుందుభి మోగించింది. తొలి టెస్టులో కివీస్ బౌలర్ టీమ్ సౌథీ తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
New zealand won First test in Ind vs NZ Match
- Advertisement -