- Advertisement -
ముజఫర్నగర్ : వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు నవదంపతులు తమ సంబంధాన్ని కుటుంబ పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆదివారం గంగానది కాలువలోకి దూకారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో ఈసంఘటన జరిగిందని పోలీసులు సోమవారం తెలిపారు. లలిత్కుమార్ , చావి (20) అనే ఈ నవదంపతులు గంగానది కాలువ లోకి దూకారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
- Advertisement -