Saturday, May 4, 2024

పెద్దలు ఒప్పుకోలేదని కాలువ లోకి దూకిన నవజంట

- Advertisement -
- Advertisement -

Newlyweds Jumps into Ganga Canal After Families Disapprove

 

ముజఫర్‌నగర్ : వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు నవదంపతులు తమ సంబంధాన్ని కుటుంబ పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆదివారం గంగానది కాలువలోకి దూకారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో ఈసంఘటన జరిగిందని పోలీసులు సోమవారం తెలిపారు. లలిత్‌కుమార్ , చావి (20) అనే ఈ నవదంపతులు గంగానది కాలువ లోకి దూకారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News