Tuesday, April 30, 2024

ప్రపంచానికి షాకిచ్చిన కిమ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో ఉత్తర కొరియా టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్ మెరైన్ ను తయారు చేసినట్లు ఇవాళ ప్రకటించింది. ఓ షిప్ యార్డులో కిమ్ సబ్ మెరైన్ ను పరిశీలిస్తున్న ఫోటోను విడుదల చేశారు. కొత్త సబ్ మెరైన్ కు ‘ హీరో కిమ్ గన్-ఓకే ‘ అనే పేరు పెట్టారు. దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని,రెండు వరుసల్లో 10 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News