Friday, May 3, 2024

భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌.. డైలమాలో పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టును పంపించాలా వద్దా అనే విషయంపై చర్చించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పాక్ జట్టును భారత్‌కు పంపించే విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఆచీతుచీగా వ్యవహరిస్తోంది. జట్టు భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే నిర్ణయంతో పాక్ ప్రభుత్వం ఉంది.

దీంతో ఈ విషయంలో అత్యున్నత కమిటీ సలహాలు, సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది. అయితే కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: అఫ్గానిస్థాన్‌కు సిరీస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News