Friday, April 26, 2024

హైదరాబాద్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ లో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది.  బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మాస్క్ ధరించక పోతే ఇవ్వాల్టి నుంచి పోలీస్ శాఖ వెయ్యి రూపాయల జరిమానా వేయనుంది. దేశంలో కూడా రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో అన్ని ప్రధాన విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత 24 గంటల్లో కేరళలో కరోనా వైరస్ తో 403 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News