Home Search
లాక్ డౌన్ - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...
కరోనా వ్యాప్తి నిరోధానికి రూ.20 లక్షల విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు...
948 ఆటోలు సీజ్
లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్
మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్
జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం
లాక్డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు
మన...
కరోనా మృతులు 15,000
పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...
రూ. 14లక్షల కోట్లు ఫట్
మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి n లోయర్ సర్కూట్ను తాకిన మార్కెట్లు n 45 నిమిషాలు ట్రేడింగ్ నిలిపివేత n ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి n కరోనా వైరస్ కేసులు,...
ఐపిఎల్ లేనట్టేనా?
ముంబై: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమినిస్తే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే ఎన్నో...
రియల్రంగంపై ‘కరోనా’ దెబ్బ
రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు
పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్
మనతెలంగాణ/హైదరాబాద్: రియల్రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
కరోనాపట్ల అప్రమత్తంగా లేకుంటే అంతే: జోగినపల్లి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో...
ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల నయా దందా..
హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా...
31వరకు రైళ్లు బంద్
గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
ఇంటర్ మూల్యాంకనం… పరీక్షలు వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వాయిదా...
ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...
అమ్మాయి గొంతుతో సెక్స్ చాట్..ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అరెస్ట్
చెన్నై: అమ్మాయి గొంతుతో పురుషులతో సెక్స్ సంభాషనలు జరిపి వారిని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వల్లల్ రాజ్కుమార్ రీగన్ అనే ఒక 27 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను చెన్నై పోలీసులు...