Sunday, May 19, 2024
Home Search

లాక్ డౌన్ - search results

If you're not happy with the results, please do another search

వారి పరిస్థితి దయనీయం

  న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం మంచిదే అయినా ఇది విధించే ముందు పేద ప్రజల పరిస్థితి ఆలోచిస్తే బాగుండేదని భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు....

రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు

  1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్ హోం క్వారంటైన్‌లో 1,771మంది వారిపై నిరంతరం నిఘా పెట్టాం 991 పాస్‌పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...

మానవత్వాన్ని చాటుకున్న బాచుపల్లి సిఐ

  మన తెలంగాణ/ నిజాంపేట: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న పేద వారు ఇబ్బందులు పడుతుండగా మరి కొందరూ సృహ కోల్పోయారు. వీరిని...

బైక్‌పై ట్రైనీ పైలట్ 550 కి.మీ. ప్రయాణం.. హైదరాబాద్ శివారులో ప్రమాదం

  హైదరాబాద్ : ఓ ట్రెయినీ పైలట్ బైక్‌పై 550 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ శివార్లలో షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన ఘటన ఆదివారం ఉదయం చోటుసుకుంది. వేగంగా...
ktr

చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి నెగటివ్ రిపోర్టు

  హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు చికిత్సపొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి వైద్య పరీక్షలు చేయగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మిగతా...

అకస్మాత్తు లాకౌట్‌తో ఆందోళన, గందరగోళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి...

ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత

  కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ, ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...

గోషామహల్‌లో వైద్యసేవల కోసం ప్రత్యేక వాహనాలు

  మన తెలంగాణ/గోషామహల్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సత్వర...

అన్నపూర్ణ క్యాంటిన్లలో ఉచిత భోజనం

  హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో పేదప్రజలకు, ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులకు, ఒంటరి వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటిన్లను పునరుద్ధరించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 150...

రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్‌రెడ్డి

  హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న...

కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

  హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...

దేనికైనా రెడీ

  లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...

కిషన్‌రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు...

నీట్ పరీక్ష వాయిదా

  న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష(నీట్)ను వాయిదా...

కరోనా రూపం ఇదే.. ఫోటోల‌ను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్‌

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కిరీటం, పైన తంతువులు ఉండే ఎన్నో చిత్రాలు ఇప్పటి వరకు చూశాం. ఐతే ఎట్టకేలకు...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....

విద్యుత్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దు

  హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించడానికి పోలీసులు సహకరించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకరరావు డిజిపి మహేందర్‌రెడ్డిని కోరారు. విద్యుత్ ప్లాంట్‌లు, సబ్‌స్టేషన్‌లు, లైన్లలో విద్యుత్‌సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తార...

20 వేల మంది క్యారంటైన్‌లో ఉన్నారు: కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది...
Harish rao

రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు

  హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు.  లాక్‌డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
Owaisi

మసీదులకు వెళ్లకండి… ఇంట్లోనే నమాజు చేయండి: ఒవైసి

  హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్‌డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి...

Latest News

అబ్బాయిల హవా

కింకర్తవ్యం?