Friday, May 3, 2024
Home Search

కేంద్ర ఆర్థిక మంత్రి - search results

If you're not happy with the results, please do another search
Library building construct in Huzurabad

గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం హరీష్ రావుకి వినతి…

హుజురాబాద్ లో గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.కోటి నిధుల కోసం మంత్రి హరీష్ రావు కి వినతి... సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు...
Protect nature - live healthy: Vice President

ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష

ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి. జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి ప్రకృతితో...
Telangana govt is focused on building better roads

మెరుగైన రోడ్ల నిర్మాణంపై దృష్టి

పలు జాతీయ రహదారుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నెట్‌వర్క్ హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ...
Green India Challenge Program at IITA

ఐఐటిఎలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం

    మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది. శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో...

నీతిమాలిన రాజకీయం!

  అధికారాన్ని సాధించుకోడం, అది చేజారిపోకుండా చూసుకోడం కోసం సాగించే క్రీడకు ఊపిరి పచ్చి స్వార్థమే. దానికి ఉచితానుచితాలు ధర్మాధర్మాల విచికిత్స, విచక్షణ ఉండవు. దేశ సేవ, ప్రజాహితం అనే వాటికి బొత్తిగా చోటుండదు....
Srinivas Goud Distributing Exgratia To Toddy Tappers

కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటుంది సిఎం కెసిఆర్

మృతిచెందిన గీత కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీని తీసుకొచ్చాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్...
PM should hold petrol ki baat instead of Mann ki baat

“మన్ కీ బాత్‌”కి బదులుగా “పెట్రోల్ కీ బాత్” చేపట్టాలి

ప్రధాని మోడీకి మమత చురకలు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన ప్రధాని నరేంద్ర మోడీ "మన్ కీ బాత్‌"కు బదులుగా "పెట్రోల్, వ్యాక్సిన్ కీ బాత్" నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా...
Huge GST collection rises 12 percent in India

రూ.లక్ష కోట్ల దిగువకు జిఎస్‌టి వసూళ్లు

8 నెలల తర్వాత పడిపోయిన జిఎస్‌టి ఆదాయం న్యూఢిల్లీ : ప్రభుత్వ జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు 8 నెలల తర్వాత తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్క్ దిగువకు పడిపోయాయి. కరోనా సెకండ్...
Lalu spoke to party workers in virtual manner

సుదీర్ఘ విరామం అనంతరం ఆర్‌జెడి శ్రేణులకు లాలూ దర్శనం

  పాట్నా: ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఏళ్ల తర్వాత పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పశుదాణా కుంభకోణంలో జైలు జీవితాన్ని గడిపి ఇటీవలే విడుదలైన లాలూ మొదటిసారి...
Govt to soon issue clarification on FDI in e-commerce

ఇకామర్స్‌పై ఎఫ్‌డిఐపై త్వరలో స్పష్టత

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి న్యూఢ్లిలీ : ఇకామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)పై ప్రభుత్వం త్వరలో స్పష్టతనివ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇకామర్స్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను...
land registration rates set up in Telangana from Aug 1!

రిజిస్ట్రేషన్ల విలువ పెంపు!

భూములు, ఆస్తుల విలువ సవరణకు కసరత్తు సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పెరిగిన భూముల విలువ  హెచ్‌ఎండిఎ పరిధిలోనూ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు                 ...
Local Circles Organization Survey on corona effect on MSMEs

కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు

  గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
State ministers visit Delhi

ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల పర్యటన

కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియాలను ఏర్పాటు చేయాలి వివిధ అంశాలపై కేంద్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపిలు మనతెలంగాణ/హైదరాబాద్ :రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం...
75 years of independence celebrations at village level

సరికొత్త టాయ్స్ రూట్‌తో లాభాల బాట

టాయ్‌కాథన్ 2021కు ప్రధాని సూచన న్యూఢిల్లీ : ఆటబొమ్మలే కదా అని అనుకోకండి, ఈ బొమ్మలే మన దేశానికి సరికొత్త ఆర్థిక వ్యవస్థనూ కల్పించగలవని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో ఆటబొమ్మలు టాయ్స్...
can't give compensation for covid victims: Centre

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం సుప్రీం కోర్టుకు వివరించిన కేంద్రం న్యూఢిల్లీ : కొవిడ్ 19తో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది....
Milkha Singh cremated with full state honours

అధికార లాంఛనాలతో మిల్కాసింగ్ అంత్యక్రియలు

చితికి నిప్పంటించిన కుమారుడు జీవ్ మిల్కాసింగ్ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, పంజాబ్ గవర్నర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల మంత్రులు, కుటుంబ సభ్యులు హాజరు చండీగఢ్: కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి కన్ను మూసిన ఫ్లైయింగ్ సిక్...
Where is the scientificity in support pricing?

మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?

భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
KTR Letter to Union minister Nirmala Sitharaman

ఆత్మనిర్భరతలో ఆకర్షణేదీ?

లబ్ధిదారులకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా ఎంఎస్‌ఎంఇలకు ఒరిగింది అంతంతే లాక్‌డౌన్‌తో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చిక్కుల్లో పడ్డాయి ఆత్మనిర్భర్‌తోతో పెద్ద కంపెనీలే లాభపడ్డాయి భారీ ఆర్థికగ్రాంట్‌తోనే ఎంఎస్‌ఎంఇలను ఆదుకోగలరు పథకాన్ని పునర్‌నిర్వచిస్తేనే ఆ పరిశ్రమలకు మేలు కార్ఫస్...
DAP Fertiliser Rate is RS 700

పాత ధరలకే రైతుకు ఎరువు

డిఎపి సబ్సిడీ రూ 700 పెంపు మొత్తం సబ్సిడీ విలువ రూ 1200 కేంద్ర మంత్రిమండలి నిర్ణయం న్యూఢిల్లీ : డిఎపి ఎరువుల ధరలలో సబ్సిడీని బస్తాకు రూ 700 వరకూ పెంచారు. దీనికి సంబంధించిన నిర్ణయానికి...
Minister Harish Rao visited dubbaka constituency

చినుకు పడక ముందే.. రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్‌దే

* మండుటెండల్లో సైతం మత్తళ్లు * వరి వేద సాగు పద్దతిని పోత్సహించాలి * త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు * కరోనా సమయంలో రైతులకు అండగా నిలిచాం:  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక...

Latest News